'అనంత'లో టీడీపీ నేతల చేతివాటం


అనంతపురం: అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భూ సేకరణలో అధికారులు రూ.2కోట్ల అవినీతికి పాల్పడినట్టు తాజాగా అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు టీడీపీ నేతలు సహకరించారని తెలుస్తోంది. రైతుల పేరుతో టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు రూ.లక్షల సొమ్మును డ్రా చేసినట్టు సమాచారం. దీంతో ఉన్నతస్థాయి అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top