లోకేష్‌ ఫ్లెక్సీ కడుతుండగా..


సోమల: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కడుతున్న ఓ కార్యకర్త విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. జిల్లాలోని సోమల మండలం కందూరు గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త మంత్రి లోకేష్‌ బాబు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top