పులివెందులలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తల దాడి


కడప: వైఎస్ఆర్ జిల్లాలో గిరిజనులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేసిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. గిరిజనులపై దాడి ఘటనతో గంట సేపు పులివెందులలో యుద్ధవాతావరణం నెలకొంది. 

 

ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజనుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top