వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తల దాడి


అనపర్తిసావరం:  వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిసావరంలో జరుగుతున్న మాసరమ్మ జాతరలో సోమవారం టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. జాతరలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇంటిలోని ఫర్నిచర్, 2 వాహనాలను వారు ధ్వంసం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top