వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తల దాడి
అనపర్తిసావరం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిసావరంలో జరుగుతున్న మాసరమ్మ జాతరలో సోమవారం టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. జాతరలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇంటిలోని ఫర్నిచర్, 2 వాహనాలను వారు ధ్వంసం చేశారు.