రావివలసలో తహసీల్దార్‌ని నిర్బంధించిన రైతులు


పార్వతిపురం (విజయనగరంజిల్లా) : రావివలస సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణకు వచ్చిన తహసీల్దారు కె.సత్యనారాయణను బాధిత రైతులు నిర్భందించారు. రుణాలు తీసుకోకుండానే రుణాలు తీసుకున్నట్లు ఎలా నమోదు చేస్తారని, బినామీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. డీసీబీ చైర్మన్ ఇంటి ముందు ధర్నా చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top