వెంకన్న సన్నిధిలో జస్టిస్ ఎన్వీ రమణ, సాప్రె


తిరుమల : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సాప్రె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం దర్శనాల విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తులు ఇద్దరికి అర్చకులు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు న్యాయకోవిధులను సత్కరించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top