నాన్లోకల్పై ప్రతిష్టంభన

గంటా శ్రీనివాస రావు - Sakshi


హైదరాబాద్: ఏపీలో డీఎస్పీ నాన్లోకల్ కోటాపై ప్రతిష్టంభన నెలకొంది. నాన్లోకల్ కోటా రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే వర్తిస్తుందా? ఇతర రాష్ట్రాల వారికి కూడా వర్తిస్తుందా? అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలో, లేదో తేల్చుకోలేకపోతున్నారు.

ఈ విషయమై  విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావును వివరణ కోరగా,  ఈ అంశంపై జీఏడీని వివరణ కోరినట్లు తెలిపారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top