విశాఖ నుంచి చెన్నై, బెంగళూరులకు స్పైస్ జెట్ సేవలు


హైదరాబాద్: విశాఖపట్నం నుంచి చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు మరో 2 విమానాలు నడిపాలని స్పైస్ జెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 1 నుంచి స్పైస్ జెట్ సేవలు ప్రారంభిస్తుందని ఎయిర్ ట్రావెలర్ అసోసియేషన్ అధ్యక్షుడు వరదారెడ్డి తెలిపారు. 

 

ఆగస్టు 3 నుంచి విశాఖ- హైదరాబాద్ - ఢిల్లీ మధ్య సేవలు  ఇండిగో విమానయాన సంస్థ ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.  మరిన్ని విమానయాన సంస్థలు విశాఖ నుంచి సేవలు ప్రారంభించేందుకు ముందుకు రావాలని వరదారెడ్డి విజ్క్షప్తి చేశారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top