తల్లిపై హత్యాయత్నం, పోలీసులపై దాడి


విశాఖ : విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిగాలలో దారుణ జరిగింది. కన్నతల్లిపైనే ఓ కొడుకు హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు వచ్చారు. దాంతో నిందితుడు ఒక్కసారిగా పోలీసులపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఎస్ సహా ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top