కపిలతీర్ధంలో కొండచిలువ కలకలం


చిత్తూరు : తిరుపతిలో కపిలతీర్ధంలో సోమవారం కొండచిలువ కలకలం సృష్టించింది. కపిలతీర్థంలోని ఎల్లమ్మ అనే మహిళ ఇంట్లో ప్రత్యక్షమైన కొండచిలువ, ఇంట్లో ఉన్న కోళ్లపై దాడి చేసింది. వెంటనే ఈ ఘటనను చూసిన స్థానికులు కొండచిలువను బలంగా కొట్టడంతో అక్కడక్కడే పాకుతోంది. కొండచిలువ సుమారు 7 అడుగుల పొడవు ఉంది. గ్రామస్తులు కొండచిలువ విషయం అటవీ అధికారులకు తెలియజేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top