లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర ఎస్ఐ వీరాంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి వీరాంజనేయులు 5 వేల రూపాయలను లంచంగా తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు దాడి చేసి వీరాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top