విషాదమైన విహార యాత్ర


కడప: విహార యాత్రలో విషాదం నెలకొంది. ఆనందంగా గడుపుదామని వెళ్తున్న విద్యార్థులు అనుకోకుండా ప్రమాదంలో పడ్డారు. కడప జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. కడప జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డిపల్లి వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు-ట్రాక్టర్ ఢీకొని 15 మంది గాయపడగా, వీరిలో 9 మంది విద్యార్థులు ఉన్నారు. విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. క్షతగాత్రులను కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top