రోడ్డు రోలర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు


పెనమలూరు మండలం గంగూరు వద్ద ఆగి ఉన్న రోడ్డు రోలర్‌ను నలంద విద్యానికేతన్ అనే పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 విద్యార్ధులకు, ముగ్గురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. అక్షిత అనే ఆరేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతోంది. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top