సమాజ్‌వాదీ పార్టీ ఏపీ అధ్యక్షుడి నియామకం


హైదరాబాద్‌: సమాజ్‌వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడిగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌కు చెందిన జగదీశ్‌ యాదవ్‌ను నియమించినట్లు ఆ పార్టీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 15 రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top