'సాక్షి' మాక్ ఎంసెట్కు అనూహ్య స్పందన


హైదరాబాద్: 'సాక్షి' మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాక్ ఎంసెట్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు 'సాక్షి' యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి ఆధ్వర్యంలో నేడు(ఆదివారం) ఉదయం 9.30 గంటలకు మాక్ ఎంసెంట్ పరీక్ష ప్రారంభం అయింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ముగియనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top