మార్చి 7 నుంచి సాగరమాత ఉత్సవాలు


గుంటూరు: సాగరమాత ఉత్సవాలు మార్చి 7 నుంచి 9 తేదీ వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగే నవదిన జపములు శనివారం ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ప్రతి ఏడాది జరిగే ఈ సాగరమాత ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు గుంటూరు బిషప్ పాల్గొంటారు.

(మాచర్ల)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top