దసరా అడ్వాన్స్‌ కోసం ఆర్టీసీ కార్మికుల ధర్నా


కర్నూలు (రాజ్‌విహార్) : దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ... పండుగ ముందే దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని అలాగే, వేతన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top