ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి


కొరవలకోట: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 25 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా కొరవలకోట మండలం రాణిగానిపల్లి వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top