నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్


చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top