అనంతపురంలో భారీ దోపిడీ

అనంతపురంలో భారీ దోపిడీ - Sakshi


అనంతపురం: అనంతపురంలో భారీ దోపిడీ జరిగింది. రూ.13 లక్షలను దోపిడీ దొంగలు దోచుకుపోయారు. పట్టణంలోని సప్తగిరి సర్కిల్ లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.



ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన వారి దృష్టి మరల్చి ఈ దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top