నవజీవన్ ఎక్స్ప్రెస్లో దోపిడీ

విజయవాడ రైల్వే స్టేషన్ - Sakshi


విజయవాడ: నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. ఈ రైలు విజయవాడ రైల్వేస్టేషన్లోని 6వ నెంబరు ఫ్లాట్ఫామ్పై నిలిచి ఉండగా తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది.



దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకువెళ్లారు. బాధిత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top