తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం


తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో కారు, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top