నేటి నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ సమీక్షలు

నేటి నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ సమీక్షలు - Sakshi


హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ఒంగోలులో రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పార్టీ వెల్లడించింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top