సింగపూర్ అయిపోయింది, ఇక న్యూజిలాండ్!

చంద్రబాబు నాయుడు - Sakshi


హైదరాబాద్: ఏపిని సింగపూర్లా చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు న్యూజిలాండ్లా చేస్తానని అంటున్నారు. టూరిజం శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.



న్యూజిలాండ్ తరహాలో ఏపిని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ట్రావెల్ అండ్ టూరిజం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top