రూ.7 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం


కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరామరాజుపేట అటవీ ప్రాంతంలో చేపలు, రొయ్యల రవాణా పేరుతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోంది. పోలీసులు తనిఖీలకు వెళ్లినపుడు స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో ఒక కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. ఈ సందర్భంగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ఎర్రంచందనం దుంగలను, తమిళనాడుకు చెందిన వాహనాన్ని, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top