138 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


అనంతపురం: అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గుత్తిలో గురువారం నిర్వహించిన దాడుల్లో గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 138 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 వేల లీటర్ల కిరోసిన్ ను అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top