ఆంధ్రప్రదేశ్కు వర్ష సూచన


హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. ఇక తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top