ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు:వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు - Sakshi


విశాఖపట్నం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. షీలానగర్లో బాధితులను పరామర్శించారు. బాధితులు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు.



ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top