10న పీఎస్‌ఎల్‌ వీ సీ28 ప్రయోగం

10న పీఎస్‌ఎల్‌ వీ సీ28 ప్రయోగం


శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10వ తేదీ  రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ28 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నెల ఎనిమిదిన ఉదయం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగంలో కెనడాకు చెందిన ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకి రూ.1,440 కోట్ల ఆదాయం లభించనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top