ట్రాన్స్ కో అధికారుల అత్యుత్సాహం


అనంతపురం: అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలం సిద్ధరాంపురం తండాలో శనివారం ఉదయం ట్రాన్స్ కో అధికారులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. తండాలో కొత్త మీటర్లు అమర్చుకోలేదని విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతుల విషయంలో విద్యుత్ శాఖ అధికారుల వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రావు తీవ్రంగా ఖండించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top