అనుమానితుల ఇళ్లలో 300మంది పోలీసుల తనిఖీలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు మండలం పోణంగి వైఎస్ఆర్ కాలనీలో శనివారం తెల్లవారుజూమునుంచి పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. రంగంలోకి దిగిన 300మంది పోలీసులు డీఎస్పీ సరిత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.