కోడిపందెం శిబిరాలపై పోలీసుల దాడి


కంకిపాడు (కృష్ణా): కోడిపందెం శిబిరాలపూ పోలీసులు దాడి చేసి పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకంది. మండలంలోని మారేడుమాకలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న పది బైకులు, రూ. 2,420 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top