హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు


చిత్తూరు: పాతకక్షల నేపథ్యంలో ఓ నిందితుడికి చిత్తూరు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. గంగాధరనెల్లూరు మండలం వేల్కూరులో వినోద్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన యోగ నరసింహారెడ్డి 2011లోహత్య చేశాడు.


ఈ కేసులో చిత్తూరు మొదటి అదనపు జిల్లా జడ్జి జస్టిస్ విజయ్ కుమార్ గురువారం తుదితీర్పును వెలువరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top