శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు

శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు


తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఏప్రిల్ 2 నుంచి 4 వరకు శ్రీవారి సాకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 4 వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top