ఆధార్తో పాస్పుస్తకాల లింక్

ఆధార్తో పాస్పుస్తకాల లింక్


హైదరాబాద్: ఆధార్ నెంబర్తో పట్టాదారు పాస్ పుస్తకాలను అనుసంధానం  చేయాలని ఏపి రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది.  పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో ఇ-పాస్ పుస్తకాలు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.



రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అందుబాటులో ఉన్న వ్యవసాయ, ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలు సేకరించాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top