రెండు లారీలు ఢీ.. ఒకరి దుర్మరణం


నెల్లూరు :రెండు లారీలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం అయ్యప్పరెడ్డి పాలెంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top