తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో  బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కాగా, మంగళవారం 53,437 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top