టుడే హెడ్లైన్స్....


* వైఎస్ఆర్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన

* కర్నూలు వెళ్లనున్న వైఎస్ జగన్, ఆస్పత్రిలో ఉన్న భూమా నాగిరెడ్డికి పరామర్శ

*కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం, మధ్యాహ్నం ఫలితాలు వెల్లడి

* జపాన్లో చంద్రబాబు మూడోరోజు పర్యటన, మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం



* నేటి నుంచి 14 రోజుల పాటు బుట్టే వీరభద్ర సిద్ధాంతి గణాంకాల ప్రకారం పుష్కరాలు ప్రారంభం

* ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు

* వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన ఏసీబీ

* ఎమ్మెల్యే సండ్రను కోర్టుకు హాజరు పరచనున్న ఏసీబీ అధికారులు



* మహబూబ్ నగర్ జిల్లాలో నేడు పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన

* తెలంగాణలో రెండోరోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె

* తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నాలుగు కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులు

* నేడు కజికిస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top