బాబు తరువాత ప్రజలను నిందిస్తారా?: లోకేశ్

బాబు తరువాత ప్రజలను నిందిస్తారా?: లోకేశ్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాకముందు మూడు మాసాల్లో విద్యుత్ సరఫరా చేస్తానని హామీ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ గెలిచిన తరువాత మూడేళ్లన్నారని, ఇప్పుడు చంద్రబాబును నిందిస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ సామాజిక వెబ్‌సైట్‌లో ట్వీట్ చేశారు. తరువాత ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని ప్రజలను నిందిస్తారా? అని ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top