సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడి


రాజంపేట: సబ్‌రిజిస్ట్రార్ అవినీతికి పాల్పడుతున్నారంటూ వైఎస్సార్ జిల్లా రాజంపేట లో ఆందోళన జరిగింది. సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని సబ్ రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top