కెనాల్లోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్య
కర్నూలు: కేసీ కెనాల్లోకి కూతురుతో సహా దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరి మృతదేహాలను వెలికితీశారు. తల్లీకూతురు మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.