ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐ ఫోన్లు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏపీ ప్రభుత్వం ఆపిల్ ఐ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. ఏటా బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఐ ఫోన్లను అందించారు. ఇందుకోసం దాదాపు రూ. కోటిన్నరపైగా ఖర్చు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీటీడీ ప్రసాదాలను కూడా అందజేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top