తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం


తిరుమల : తిరుమల శేషాద్రి నగర్లో సోమవారం ఉదయం మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు.  స్థానికులతో పాటు కార్లపై అతడు రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనతో భయాందోళనతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top