వైఎస్ జగన్ కు ఏపీ వీఆర్ఏ అసోసియేషన్ వినతిపత్రం


హైదరాబాద్:తమను ఫుల్ టైమ్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు పే స్కేలు అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ రాష్ట్ర వీఆర్ఏ అసోసియేషన్ సభ్యులు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ వినతిపత్రం సమర్పించారు.


 


ఈ మేరకు వైఎస్ జగన్ ను సోమవారం లోటస్ పాండ్ లో కలిసిన వీఆర్ఏ అసోసియేషన్ సభ్యులు..  తమ సమస్యలపై ఏపీ సర్కార్ పై ఒత్తిడి తేవాలని విన్నవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top