విద్యుదాఘాతంతో వివాహిత మృతి


ప్రమాద వశాత్తు కరెంటు షాక్ తగలటంతో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిడదవోలు మండలం సమిసత్ర గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఉదయం ఇంటి డాబా మీద బట్టలు ఆరేస్తుండగా.. కరెంటు తీగలకు తగలటంతో జి.అనిత అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.






 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top