అరకులో హై అలర్ట్


హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్న నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ను ముమ్మరం చేశారు.



మావోయిస్టులు ఏ క్షణంలోనైనా పోలీస్ స్టేషన్, సెల్ టవర్లు, రైల్వే ట్రాక్లను పేల్చివేసే ప్రమాదముందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అరకు వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top