చేనేత కార్మికుడి ఆత్మహత్య


అనంతపురం: ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేతల బతుకులు మారట్లేదు. రోజురోజుకీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం భద్రంపల్లిలో రమేష్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top