విద్యుత్‌షాక్‌తో వ్యక్తి దుర్మరణం


హోలగొంద (కర్నూలు) : విద్యుత్‌షాక్‌తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిలా హోలగొంద మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ఆలయంలో మరమ్మత్తులు నిర్వహిస్తుండగా ఇద్దరు కూలీలకు విద్యుత్‌షాక్ తగిలింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బాధితుల  పేర్లు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top