పూలేకి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి

పూలేకి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి - Sakshi


హైదరాబాద్: మహాత్మ జ్యోతిరావు పూలే 124 వ వర్థంతి శుక్రవారం లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాయలంలోని జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పీఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


సంఘసంస్కర్తగా పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని పీఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top