ప్రముఖ సాహితీవేత్త యూఏ నరసింహమూర్తి మృతి


విజయనగరం టౌన్: ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్రస్థాయి రచయిత యూఏ నరసింహమూర్తి(72) విజయనగరంలో మృతిచెందారు. ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందారు. మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈయన  పందొమ్మిదో శతాబ్దపు ఆధునిక భారతీయ నాటకాలు లాంటి 27 పుస్తక ర చనలు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top